అక్షరటుడే, ఆర్మూర్:Nandipet | ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండించిన రైతులు(Farmers) నష్టపోకుండా చూసే బాధ్యత అధికారులదేనని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి(Nutala Srinivas Reddy) డిమాండ్ చేశారు. నందిపేట్(Nandipet) మండలంలోని బాద్గుణ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వైపు గన్నీబ్యాగుల కొరత, తూకాలు ఆలస్యం అవుతుంటే.. మరో వైపు అకాల వర్షాలు రైతులను ముంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నందిపేట్ మండలాధ్యక్షుడు రాజు, నాగ సురేష్, కంఠం, సాయికుమార్, కస్తూరి గంగాధర్, శివ, పద్మాకర్, రాజు, నవీన్ సుధాకర్ తదితరులున్నారు.


Latest articles
నిజామాబాద్
Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..
అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి...
క్రైం
Chevella | బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్
అక్షరటుడే, వెబ్డెస్క్ : Chevella | హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుంది. పార్టీలు, పబ్లు అంటూ...
తెలంగాణ
GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?
అక్షరటుడే, వెబ్డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసింది....
కామారెడ్డి
Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గపోరు
అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...
More like this
నిజామాబాద్
Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..
అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి...
క్రైం
Chevella | బర్త్ డే పార్టీలో డ్రగ్స్.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్
అక్షరటుడే, వెబ్డెస్క్ : Chevella | హైదరాబాద్ (Hyderabad) నగరంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతుంది. పార్టీలు, పబ్లు అంటూ...
తెలంగాణ
GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?
అక్షరటుడే, వెబ్డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసింది....