ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNavodaya Vidyalaya | నవోదయకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

    Navodaya Vidyalaya | నవోదయకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Navodaya Vidyalaya | నిజామాబాద్​లో నూతనంగా ఏర్పాటైన నవోదయ విద్యాలయంలో (Nizamabad Navodaya vidyalaya) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎంపికైన విద్యార్థుల జాబితాను శనివారం ప్రకటించారు. 6వ తరగతిలో ప్రవేశాల కోసం మొత్తం 40 మందిని ఎంపిక చేసినట్లు ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్​ మను యోహన్నన్​ తెలిపారు.

    Navodaya Vidyalaya | 14వ తేదీ నుంచి అడ్మిషన్లు..

    నవోదయలో ఈనెల 14వ తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్​ పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు చెప్పారు.

    Navodaya Vidyalaya | జనవరిలో పరీక్ష..

    ఈ ఏడాది జనవరి 18న నవోదయ పరీక్ష జరిగింది. ఈ ఎగ్జామ్​కు సుమారు 6,090 మంది హాజరయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే 80 మంది విద్యార్థులు నిజాంసాగర్​ నవోదయకు అర్హత సాధించారు. తాజాగా నిజామాబాద్​లో ఏర్పాటైన నవోదయ పాఠశాలకు 40మందిని ఎంపిక చేస్తూ అధికారులు ఉత్తర్వలు జారీ చేశారు.

    ఎంపికైన విద్యార్థుల హాల్​టిక్కెట్​ నంబర్లు ఇవే..

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...