More
    Homeఆంధ్రప్రదేశ్​Godavari Express | గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 11 తులాల బంగారం చోరీ

    Godavari Express | గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 11 తులాల బంగారం చోరీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Godavari Express : గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో godavari express train 11 తులాల బంగారం భారీ చోరీ జరిగింది. ఏ1 కోచ్‌లో A1 coach దుండగులు 11 తులాల బంగారం gold theft అపహరించారు. ఈమేరకు సికింద్రాబాద్‌ జీఆర్‌పీ పీఎస్‌లో secundrabad railway station బాధితులు ఫిర్యాదు చేశారు. వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ vizag to hyd వస్తుండగా గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

    కాగా, ఇదే నెల(ఏప్రిల్​)10వ తేదీన గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో పెద్ద మొత్తంలో బంగారాన్ని దుండగులు అపహరించారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన నాగరత్నం అనే మహిళ హైదరాబాద్​ వస్తుండగా.. 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు ఉన్న హ్యాండ్‌ ను మాయం చేశారు.

    More like this

    Orphans | అనాథల వేదన..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Orphans | సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. పేదరికం ఇంకా వెంటాడుతూనే ఉంది. కటిక...

    HDFC | హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ సేవలకు అంతరాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : HDFC | ప్రముఖ ప్రైవేట్​ రంగ బ్యాంక్​ అయిన హెచ్​డీఎఫ్​సీ (HDFC Bank) సేవలకు...

    Mirai collections| మిరాయ్ జోరు మాములుగా లేదు.. తొలి రోజు క‌న్నా ఎక్కువ క‌లెక్ష‌న్స్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mirai collections | టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ‘మిరాయ్’ సినిమా (Mirai Movie) బాక్స్...