ePaper
More
    Homeక్రైంKamaredy | గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్​

    Kamaredy | గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్ట్​

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Kamaredy | కామారెడ్డి (Kamareddy) మండలం నర్సన్నపల్లి రైల్వే గేటు (Narsannapalli Railway Gate) వద్ద 550 గ్రాముల ఎండు గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న ప్యాకెట్లలో ఎండు గంజాయి సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ సీఐ (Excise CI) సుందర్ సింగ్ ఆధ్వర్యంలో గురువారం నర్సన్నపల్లి రైల్వే గేటు వద్ద తనిఖీ చేపట్టారు.

    కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్న అహ్మద్ బిన్ అసద్ అనే వ్యక్తి బైక్​పై గంజాయిని తీసుకుని వెళ్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి బైక్​ను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో సబ్ ఇన్​స్పెక్టర్​ శరత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ బాల్​రెడ్డి, అయోస్, కానిస్టేబుళ్లు మారుతి, శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్, సరిత, అపూర్వ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...