ePaper
More
    Homeభక్తిTIRUMALA | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

    TIRUMALA | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

    Published on

    అక్షరటుడే, తిరుమల: Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కంపార్టుమెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండానే నేరుగా వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. నిన్న వేంకటేశ్వర స్వామిని 78,177 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,694 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.53 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...