అక్షరటుడే, నిజాంసాగర్ : Alumni | పిట్లం pitlam mandal మండల కేంద్రంలోని సాయి గార్డెన్స్లో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం alumni students celebrations నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ZPHS, పిట్లం ప్రతిభ హైస్కూల్కు Pratibha High School చెందిన 1998- 99 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఈ సందర్భంగా అంతా ఒకచోట కలుసుకున్నారు. తమ చిన్ననాటి మిత్రులతో రోజంతా సరదాగా గడిపారు. అనంతరం గురువులను ఘనంగా సన్మానించారు.
