ePaper
More
    HomeతెలంగాణFarmers | రైతులకు పరిహారం పంపిణీ

    Farmers | రైతులకు పరిహారం పంపిణీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Farmers | ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండలంలో మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు సోమవారం పరిహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క (Seethakk), తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara rao), రైతు కమిషన్​ సభ్యులు పాల్గొన్నారు. రైతు కమిషన్​ ఛైర్మన్​ కోదండరెడ్డి, సభ్యులు గడుగు గంగాధర్ (Gadugu Gangadhar), రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి (Anvesh Reddy) తదితులు పాల్గొన్నారు. ములుగు జిల్లాకు వచ్చిన వీరిని మంత్రి సీతక్క సన్మానించారు. అనంతరం నష్టపోయిన రైతులకు చెక్కులు అందజేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...