ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai chaitanya | ప్రజలు పోలీసు సేవలను వినియోగించుకోవాలి

    CP Sai chaitanya | ప్రజలు పోలీసు సేవలను వినియోగించుకోవాలి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: CP Sai chaitanya | ప్రజలు నిర్భయంగా.. ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. పోలీస్​ కమిషనర్​ కార్యాలయంలో (Police Commissioner’s Office) సోమవారం పోలీసు ప్రజావాణి (Police Prajavani) నిర్వహించారు. ఈ సందర్భంగా 27 ఫిర్యాదులను స్వీకరించారు. చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ల ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

    CP Sai chaitanya | సమస్యల పరిష్కారానికి కృషి

    సమస్యల పరిష్కారానికి సత్వరమే కృషి చేస్తామని.. ఫిర్యాదుదారులు నేరుగా తమను సంప్రదించవచ్చని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు. పోలీసు సేవలను ప్రజలు నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా పోలీసు శాఖ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

    More like this

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...

    Chili’s Bar | చిల్లీస్ బార్​ను సీజ్ చేయాలని డిమాండ్​..

    అక్షరటుడే, కామారెడ్డి: Chili's Bar | కస్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్​ను సీజ్...