ePaper
More
    HomeజాతీయంVande Bharat | ఎద్దును ఢీకొన్న వందే భారత్.. తప్పిన పెను ప్రమాదం

    Vande Bharat | ఎద్దును ఢీకొన్న వందే భారత్.. తప్పిన పెను ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Bharat | కేంద్ర ప్రభుత్వం వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వందేభారత్​ రైళ్ల (Vande Bharat Trains)ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వందేభారత్​ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ట్రైన్ తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొంది. ప్రమాదంలో ఎద్దు మృతి చెందగా.. రైలు ఇంజిన్ (Train Engine) ముందు భాగం దెబ్బతింది. గతంలో గేదెలను ఢీకొనడంతో ఇంజిన్​ ముందు భాగం ధ్వంసం కాగా తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎద్దును ఢీకొనడంతో కొద్దిసేపు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. అనంతరం అధికారులు రైలును పంపించేశారు.

    Vande Bharat | చీరాలలో కుక్కను ఢీకొని..

    ఆంధ్రప్రదేశ్​​లోని బాపట్ల (Bapatla) జిల్లా చీరాలలో వందేభారత్‌ రైలు నిలిచిపోయింది. ట్రైన్​ కుక్కును ఢీకొనడంతో ఎయిర్‌ బ్రేక్‌కు అంతరాయం కలిగింది. దీంతో 27 నిమిషాల పాటు వందేభారత్‌ రైలు ఆగిపోయింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

    Read all the Latest News on Aksharatoday.in

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...