ePaper
More
    Homeక్రైంHyderabad | హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం

    Hyderabad | హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​(Hyderabad) నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల నగర శివారులోని పాశమైలారం (PashaMailaram)లో సిగాచి కంపెనీలో పేలుడు చోటుచేసుకొని 40 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్​పల్లి(Mailardevpalli) కాటేదాన్​ పారిశ్రామిక వార్డులో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రబ్బర్​ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.

    ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ (SR Nagar Police Station) పరిధిలోని కాఫీ డే, క్రిష్ ఇన్ హోటల్ కిచెన్‌లో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చేలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో భయంతో అక్కడి నుంచి ప్రజలు పరుగులు తీశారు. అయితే పొగ అలుముకోవడంతో.. పైఅంతస్తులో కొందరు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...