ePaper
More
    HomeజాతీయంKerala | తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

    Kerala | తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Kerala | కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం(Thiruvananthapuram) ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు(Bomb threat) వచ్చింది. ఎయిర్‌పోర్టును బాంబులతో పేల్చివేస్తామని ఓ ఆగంతకుడు ఎయిర్​పోర్టు(Airport)కు మెయిల్​ పంపించాడు. దీంతో భద్రతా సిబ్బంది అలర్ట్​ అయ్యారు. బాంబ్​ స్వ్కాడ్​(Bomb Squad)ను వెంటనే పిలిపించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. టెర్మినల్స్​ సహా ఎయిర్‌పోర్టు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా బాంబు లేదని నిర్ధారించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు మెయిల్‌ పంపిన వ్యక్తిని గుర్తించే పనిలోపడ్డారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...