ePaper
More
    HomeతెలంగాణFarmers | రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం.. ఇందూరు కేంద్రంగా మరో రెండు సంస్థలు

    Farmers | రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం.. ఇందూరు కేంద్రంగా మరో రెండు సంస్థలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Farmers | కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్​ జిల్లా (Nizamabad District) రైతులకు శుభావార్త చెప్పింది. రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా మరో రెండు సంస్థలను ఇందూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే నగరంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం (National Turmeric Board office) ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయ భవనాన్ని ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్​ షా(Union Home Minister Amit Shah) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పసుపు ఎగుమతులను ప్రోత్సహించడానికి జాతీయ సహకార ఎగుమతి లిమిటెడ్ (NCEL), జాతీయ సహకార ఆర్గానిక్స్ లిమిటెడ్‌లను(NCOL) నిజామాబాద్​లో ఏర్పాటు చేస్తామన్నారు.

    పసుపు రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడంలో భాగంగా నిజామాబాద్‌లో (Nizamabad) ఈ సంస్థలను స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సహకార సంస్థలు పసుపు ఎగుమతులను పెంపొందించడంలో, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. రైతులకు న్యాయమైన లాభాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...