అక్షరటుడే, ఇందూరు:Walkers Association | నగరంలోని రాజారాం స్టేడియం(Rajaram Stadium nizamabad) వాకర్స్ అసోసియేషన్ walker’s association ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా నజీరుద్దీన్, ఉపాధ్యక్షుడిగా సురేందర్, కార్యదర్శిగా ఈశ్వర్, కోశాధికారిగా వెంకటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. అలాగే మిగితా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.