ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | డీఎస్​ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దొంగల చేతివాటం.. ముగ్గురి బంగారు గొలుసుల అపహరణ

    Nizamabad City | డీఎస్​ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దొంగల చేతివాటం.. ముగ్గురి బంగారు గొలుసుల అపహరణ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నగరంలోని కంఠేశ్వర్​ బైపాస్​ (Kanteshwar Bypass) వద్ద డీఎస్​ విగ్రహావిష్కణ (DS statue) కార్యక్రమంలో దుండగులు చేతివాటం ప్రదర్శించారు. రూరల్​ ఎస్సై ఆరిఫ్​ (Rural SI Arif) తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం విగ్రహావిష్కణలో పాల్గొన్న ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక రియల్​ ఎస్టేట్​ వ్యాపారి మెడలో నుంచి దుండగులు గోల్డ్​ చైన్లను తస్కరించారు. ముగ్గురి వద్ద కలిపి సుమారు 5 తులాల వరకు బంగారు గొలుసులు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    More like this

    Kukatpally murder case | కాళ్లూచేతులు కట్టేసి.. కుక్కర్​తో తలపై బాది.. గొంతు కోసి.. కూకట్​పల్లిలో మహిళ దారుణ హత్య

    అక్షరటుడే, హైదరాబాద్: Kukatpally murder case : నమ్మకంగా ఉంటారనుకున్న ఇంట్లో పనివాళ్లే దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానురాలిని...

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain)...

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని...