ePaper
More
    HomeతెలంగాణNCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

    Published on

    అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ఎన్​సీసీ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

    ఎంబీబీఎస్​లో (MBBS) ఒక్కశాతం ఎన్​సీసీ కోటా రిజర్వేషన్​ను గతంలో తీసివేశారని పేర్కొన్నారు. తిరిగి రిజర్వేషన్​ కల్పించాలంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బయటికి పంపించేశారు. ఎన్​సీసీ విద్యార్థులంతా వరంగల్ నుంచి వచ్చినట్లు తెలిసింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...