ePaper
More
    HomeజాతీయంRailway Charges | రైల్వే ఛార్జీలపెంపు.. జూలై 1 నుంచి అమలు

    Railway Charges | రైల్వే ఛార్జీలపెంపు.. జూలై 1 నుంచి అమలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Railway Charges | భారతీయ రైల్వే(Indian Railways) టికెట్ రేట్లను పెంచనుంది. జూలై 1 నుంచి ఈ పెంపు అమలులోకి రానుంది. కోవిడ్-19 తర్వాత ఇప్పటివరకు రైల్వే ఛార్జీలు పెంచలేదు. అయితే, తాజాగా టికెట్ రేట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం(Central Government) నిర్ణయం తీసుకుంది. సాధారణ మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్ల (నాన్-AC) చార్జీలను కిలోమీటరుకు ఒక పైసా చొప్పు, అలాగే, AC తరగతి ప్రయాణానికి కిలోమీటరుకు రెండు పైసలు పెంచాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది.

    Railway Charges | వాటి ధర పెరగదు..

    రైలు ఛార్జీలు(Railway Charges) పెంచుతున్నప్పటికీ, కేంద్రం కొన్నింటికి ధరల పెంపు నుంచి మినహాయింపు ఇచ్చింది. సబర్బన్ రైళ్ల టికెట్ చార్జీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిసింది. 500 కిలోమీటర్ల వరకు రెండో తరగతి ప్రయాణానికి ఛార్జీలు మారవు. 500 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లకు కిలోమీటరుకు ఒక పైసా ఛార్జీ పెంపు ఉంటుంది. ఒక నెల పాటు పేర్కొన్న స్టేషన్లు లేదా మార్గాల మధ్య అపరిమిత ప్రయాణాన్ని అనుమతించే నెలవారీ సీజన్ టికెట్ (MST) పాత ధరలకే అందుబాటులో ఉంటుంది.

    READ ALSO  Bareilly Mayor | జూనియ‌ర్ ఎన్టీఆర్‌నే మించిపోయిన మేయ‌ర్.. ఏకంగా 20వేల రాఖీల‌తో స‌రికొత్త రికార్డ్

    రైల్వే మంత్రిత్వ శాఖ జూలై 1, 2025 నుంచి IRCTC వెబ్సైట్, యాప్ ద్వారా అన్ని తత్కాల్ టికెట్ బుకింగ్​కు (Tatkal ticket bookings) ఆధార్ ప్రామాణీకరణను తప్పనిసరి చేసింది. తత్కాల్ పథకం దుర్వినియోగాన్ని అరికట్టడానికే ఈ చర్య చేపట్టింది. ఇక జూలై 15 నుంచి దీన్ని కట్టుదిట్టం చేయనుంది. ప్రయాణికులు ఆధార్ ఆధారంగా OTP ధ్రువీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది.

    Latest articles

    To Let | టూలెట్‌.. పొగ, మద్యం తాగినా పట్టించుకోనంటూ ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : To Let | బెంగళూరు (Bangalore)లో ఓ యువతి పోస్ట్ చేసిన టూలెట్ (TO...

    Navipet Mandal | రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

    అక్షరటుడే, బోధన్​: Navipet Mandal | అక్కతో రాఖీ కట్టించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత...

    Mallareddy | నాకు రాజకీయాలు వద్దు.. కాలేజీలు నడుపుకుంటా.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే (Medchal MLA) మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు...

    Lords ground | లార్డ్స్‌లోని గ‌డ్డి పరకను రూ.5 వేల‌కు ద‌క్కించుకునే అవ‌కాశం.. 25,000 మందికే ఛాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lords ground | ‘క్రికెట్ కా మక్కా’గా ప్రసిద్ధిగాంచిన లార్డ్స్ చారిత్రక మైదానంలో (Lords...

    More like this

    To Let | టూలెట్‌.. పొగ, మద్యం తాగినా పట్టించుకోనంటూ ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : To Let | బెంగళూరు (Bangalore)లో ఓ యువతి పోస్ట్ చేసిన టూలెట్ (TO...

    Navipet Mandal | రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి..

    అక్షరటుడే, బోధన్​: Navipet Mandal | అక్కతో రాఖీ కట్టించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత...

    Mallareddy | నాకు రాజకీయాలు వద్దు.. కాలేజీలు నడుపుకుంటా.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mallareddy | మాజీ మంత్రి, మేడ్చల్​ ఎమ్మెల్యే (Medchal MLA) మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు...