ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Rakesh reddy | ఆర్మూర్​లో శ్యామా ప్రసాద్​ ముఖర్జీ వర్ధంతి

    Mla Rakesh reddy | ఆర్మూర్​లో శ్యామా ప్రసాద్​ ముఖర్జీ వర్ధంతి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh reddy | శ్యామా ప్రసాద్​ ముఖర్జీ వర్ధంతిని (Shyama Prasad Mukherjee) సోమవారం ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో 1951లో జాతీయ జన సంఘ్​ పార్టీ ఏర్పాటు చేసి.. హిందుత్వాన్ని నలుదిశలా వ్యాప్తి చేశారన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు బాలు, సీనియర్​ నాయకులు నూతల శ్రీనివాస్​ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్​, కలిగోట గంగాధర్​, రాష్ట్ర కౌన్సిల్​ మెంబర్​ కొత్తూరు గంగాధర్​, ప్రధాన కార్యదర్శులు గుగులోత్​ తిరుపతి నాయక్​ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...