అక్షరటుడే, బోధన్: Bodhan | అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన బోధన్ మండలంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై మచ్చేందర్ (Rural SI Machender) తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ మండంలోని పెంటకుర్దు గ్రామంలో చంద్రకళ (50) ఒంటరిగా నివాసముంటోంది. ఆమె కొడుకు పనినిమిత్తం మహారాష్ట్రలో ఉంటున్నాడు. అయితే సోమవారం ఆమె ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు గమనించగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఆమె చెవి కమ్మలు, ఇతర ఆభరణాలు కనిపించడం లేదు. కాగా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Bodhan | అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

More like this
క్రీడలు
Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్
అక్షరటుడే, వెబ్డెస్క్: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...
నిజామాబాద్
attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...
జాతీయం
police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!
అక్షరటుడే, వెబ్డెస్క్: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...