ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

    Nizamsagar | చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | చెట్టును టీవీఎస్​ ఎక్సెల్​​ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సుల్తాన్​నగర్​ శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ నగర్ (mahammad nagar) మండల కేంద్రానికి చెందిన గని(30) అనే వ్యక్తి పెట్రోల్​ విక్రయిస్తూ జీవిస్తున్నాడు.

    సోమవారం ఉదయం నిజాంసాగర్​లోని పెట్రోల్​ పంప్​కు (Petrol pump) వెళ్తుండగా సుల్తాన్​పూర్​ గ్రామ శివారులో కల్లు దుకాణం వద్ద ఎక్సెస్​ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలు కాగా గని అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య షహనాజ్​ ఫిర్యాదు మేరకు ఎస్సై శివకుమార్​ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...