ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGandhari Police | విద్యుత్​షాక్​తో ఒకరికి గాయాలు.. స్పందించిన పోలీసులు

    Gandhari Police | విద్యుత్​షాక్​తో ఒకరికి గాయాలు.. స్పందించిన పోలీసులు

    Published on

    అక్షరటుడే,గాంధారి:Gandhari Police | విద్యుత్​షాక్​(Electric Shock)తో ఒకరికి గాయాలు కాగా.. పోలీసు​ సిబ్బంది(gandhari police) స్పందించి అతడి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని సాయిలు టీ పాయింట్ వద్ద ఉన్న బోరు మోటార్(Boru Motor) వద్ద పరమళ్ల తండాకు చెందిన సక్రం అనే వ్యక్తి నీరు తాగేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కిందపడ్డాడు.

    వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు(Police) సమాచారం అందించగా.. కానిస్టేబుళ్లు కిషన్​గౌడ్​, సందీప్​ స్పందించి బాధితుడు సక్రంను ఆటోలో గాంధారి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి(Kamareddy Government Hospital)కి తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. స్పందించిన పోలీసు సిబ్బందిని సీఐ సంతోష్​కుమార్ ci santhosh kumar​ అభినందించారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...