ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Indalwai | కడుపునొప్పి భరించలేక గడ్డి మందు తాగిన యువకుడు.. చికిత్స పొందుతూ మృతి

    Indalwai | కడుపునొప్పి భరించలేక గడ్డి మందు తాగిన యువకుడు.. చికిత్స పొందుతూ మృతి

    Published on

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు గడ్డిమందు తాగగా.. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్సై సందీప్ (SI sandeep)​ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలంలోని గన్నారం (Gannaram) గ్రామానికి చెందిన నాగుల హరికృష్ణ (22) కడుపునొప్పి భరించలేక మూడురోజుల క్రితం గడ్డి మందు తాగాడు. వెంటనే కుటుంబీకులు నగరంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్పించారు.

    అక్కడి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చేతికందిన కొడుకు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

    More like this

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...