ePaper
More
    HomeతెలంగాణPhone Tapping Case | బండి సంజయ్​ ఫోన్​ ట్యాపింగ్​.. వాంగ్మూలం అడిగిన అధికారులు

    Phone Tapping Case | బండి సంజయ్​ ఫోన్​ ట్యాపింగ్​.. వాంగ్మూలం అడిగిన అధికారులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone Tapping Case)లో సిట్​ అధికారులు విచారణను వేగవంతం చేశారు. బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్​ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సిట్​ అధికారులు నిందితులను విచారిస్తున్నారు. మరోవైపు ఫోన్​ ట్యాపింగ్​కు గురైన వారి స్టేట్​మెంట్లను కూడా రికార్డు చేస్తున్నారు.

    కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay)​ ఫోన్​ కూడా ట్యాప్​ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆయనకు సిట్​ అధికారులు ఫోన్​ చేశారు. నోటీసులు ఇచ్చి.. సమయం ఇస్తే వాంగ్మూలం తీసుకుంటామని కోరారు. కాగా.. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశ్​రావు స్టేట్​మెంట్​ను సిట్​ అధికారులు రికార్డు చేశారు. ఈ కేసులో ఫోన్​ ట్యాపింగ్​కు గురైన అందరి వాంగ్మూలం సేకరించి నివేదిక ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    More like this

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపైనే అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధకృష్ణన్ ఘన...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....