ePaper
More
    HomeతెలంగాణRythu Bharosa | ఏడు ఎకరాల వరకు రైతు భరోసా జమ

    Rythu Bharosa | ఏడు ఎకరాల వరకు రైతు భరోసా జమ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Rythu Bharosa | వానాకాలం సాగు సీజన్​కు సంబంధించి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ప్రభుత్వం వేగంగా విడుదల చేస్తోంది. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. శుక్రవారం మరో రూ.905.89 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.

    ఐదు నుంచి ఏడు ఎకరాల్లోపు భూమి ఉన్న 2.64 లక్షల మందికి ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఐదు రోజుల్లో రూ.7310.59 కోట్లు రైతు భరోసా కింద విడుదల చేసింది. 65.12 లక్షల మంది రైతులకు రైతు భరోసా జమ అయింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులు ప్రారంభం కాకముందే డబ్బులు పడుతుండటంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...