అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana | తెలంగాణ సమాచార కమిషనర్గా వినయ్కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుత సమాచారశాఖ స్పెషల్ కమిషనర్ హరీష్ సెలవులో ఉన్నారు. దీంతో వినయ్ కృష్ణారెడ్డికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
Beaking News