ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Satapur | తిరుపతి దర్శనానికి వెళ్లి.. కుటుంబం అదృశ్యం

    Satapur | తిరుపతి దర్శనానికి వెళ్లి.. కుటుంబం అదృశ్యం

    Published on

    అక్షరటుడు, బోధన్​: Satapur | దైవ దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబం అదృశ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. రెంజల్​ మండలం (Renjal) సాటాపూర్​ గ్రామానికి చెందిన భార్యాభర్తలు మెగావత్​ మోహన్, లక్ష్మి వారి కూతురు శిరీష ఈనెల 14న తిరుపతి వెళ్లారు.

    17న తిరిగి వస్తున్నట్లు మోహన్​ తన బావమరిది మెగావత్​ రవీందర్​కు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆయన మోహన్​ సెల్​ఫోన్​​ స్విచ్ఛాఫ్​లో ఉండడంతో రవీందర్​ రెంజల్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కుటుంబం ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...