ePaper
More
    Homeఅంతర్జాతీయంOperation Sindhu | ఆపరేషన్​ సింధు.. ఇజ్రాయెల్​లోని వారినీ తరలింపునకు కేంద్రం నిర్ణయం

    Operation Sindhu | ఆపరేషన్​ సింధు.. ఇజ్రాయెల్​లోని వారినీ తరలింపునకు కేంద్రం నిర్ణయం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Operation Sindhu : ఇజ్రాయెల్ (Israel) – ఇరాన్ (Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం (central government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్​లో చిక్కుకున్న ఇండియన్స్ ను తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఆపరేషన్ సింధు (Operation Sindhu) చేపట్టిన కేంద్ర సర్కారు.. ఇజ్రాయెల్​లో ఉన్నవారిని కూడా భారత్​కు తీసుకురావాలని నిర్ణయించింది.

    ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిణామాల దృష్ట్యా భారత్​కు తిరిగొచ్చేయాలని అనుకునేవారిని తరలించేందుకు టెల్అవీవ్ (Tel Aviv)లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ (Union Ministry of External Affairs) వెల్లడించింది. ఇందుకోసం ఇజ్రాయెల్ లోని భారతీయ పౌరులు https://www. indembassyisrael. gov.in/indian_national reg సైట్స్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.

    సందేహాలను నివృత్తి చేసేందుకు కంట్రోల్ రూమ్​ (control room) నంబర్లను ( +972 54-7520711, +972 54-3278392) సంప్రదించాలని, లేదంటే email: cons1.telaviv@mea. gov.in కు మెయిల్​ చేయాలని సూచించింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...