ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Lakshmi Kantha Rao | స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

    MLA Lakshmi Kantha Rao | స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: MLA Lakshmi Kantha Rao | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్​ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. హైదరాబాద్​లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను పరామర్శించేందుకు నిజాంసాగర్​ (Nizamsagar), మహమ్మద్​నగర్ (Mahammad nagar)​ మండల కాంగ్రెస్​ నాయకులు తరలివెళ్లారు.

    ఈ సందర్భంగా వారితో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి, రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తుల స్వీకరణపై ఆయన సమాలోచనలు చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, నాయకులు గుర్రపు శ్రీనివాస్, ప్రజా పండరి, సవాయిసింగ్​, లౌకియా నాయక్, లక్ష్మయ్య, ప్రవీణ్ కుమార్, బ్రహ్మం, తదితరులు ఉన్నారు.

    ఎమ్మెల్యేను కలిసిన అచ్చంపేట గ్రామ నాయకులు

    ఎమ్మెల్యేను పరామర్శిస్తున్న సుల్తాన్ నగర్ గ్రామ నాయకులు

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...