ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSp Rajesh Chandra | సెల్​ఫోన్ల రికవరీలో మొదటిస్థానం: ఎస్పీ రాజేష్​ చంద్ర

    Sp Rajesh Chandra | సెల్​ఫోన్ల రికవరీలో మొదటిస్థానం: ఎస్పీ రాజేష్​ చంద్ర

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | మొబైళ్లను రికవరీ చేయడంలో కమిషనరేట్లను మినహాయిస్తే జిల్లాల్లో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఎస్పీ రాజేష్​ చంద్ర పేర్కొన్నారు. పోలీస్​ కార్యాలయంలో బుధవారం రూ.16 లక్షలు విలువు చేసే 110 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఎస్పీ అందజేశారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొబైల్ పోయినా, చోరీకి గురైనా వెంటనే సంబంధిత పోలీస్​స్టేషన్​కు వెళ్లి దరఖాస్తు ఇవ్వాలని.. సిమ్ కార్డ్ (Mobile Sim Card) బ్లాక్ చేసి అదే నంబర్​పై కొత్త సిమ్​ తీసుకోవాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోగొట్టుకున్న సెల్​ఫోన్ల కోసం ఇన్​స్పెక్టర్​ స్థాయి అధికారి, ఒక ఆర్ఎస్ఐ, 10 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. 10 రోజుల్లో టీం అధికారులు 110 ఫోన్లను రికవరీ చేశారన్నారు. ఈ సందర్భంగా టీం సభ్యులను ఎస్పీ అభినందించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...