ePaper
More
    HomeజాతీయంEncounter | కర్రెగుట్టలలో భారీ ఎన్​కౌంటర్​.. 28 మంది మావోయిస్టుల మృతి

    Encounter | కర్రెగుట్టలలో భారీ ఎన్​కౌంటర్​.. 28 మంది మావోయిస్టుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : తెలంగాణ – ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని ములుగు(Mulugu) జిల్లా వెంకటాపురం సమీపంలో గల కర్రెగుట్ట(Karregutta)ల్లో భద్రతా బలగాల కూంబింగ్​ ఐదు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్​ కర్రెగుట్టలు పేరుతో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.

    ఈ అడవుల్లో వెయ్యి మంది మావోయిస్టులు(Maoists) ఉన్నారనే సమాచారం మేరకు కూంబింగ్(combing)​ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌ వైపున అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్​కౌంటర్​(Encounter) చోటు చేసుకుంది. ఈ ఎన్​కౌంటర్​లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. కూంబింగ్‌ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...