ePaper
More
    Homeజిల్లాలుమహబూబ్ నగర్ACB Ride | రూ.80 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన విద్యుత్‌శాఖ ఎస్‌ఈ

    ACB Ride | రూ.80 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన విద్యుత్‌శాఖ ఎస్‌ఈ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB Ride : మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district)లో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ క్రమంలో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ(Electricity Department SE) నరేష్‌ రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గుత్తేదారు (contractor) నుంచి డబ్బులు తీసుకుంటుండగా తన ఇంట్లో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    కాగా నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో నలుగురు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. అయినా కొందరు అవినీతి అధికారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...