ePaper
More
    Homeఅంతర్జాతీయంPahalgaon terror attack | మరోసారి పాక్​ బరితెగింపు.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు

    Pahalgaon terror attack | మరోసారి పాక్​ బరితెగింపు.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Pahalgaon terror attack : జమ్మూకశ్మీర్​లోని పహల్గావ్ pahalgam terrorist attack ఉగ్రదాడి తర్వాత భారత్‌ – పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ border వెంట రెచ్చగొట్టే ధోరణితో పాక్‌ ఆర్మీ pak army మరోసారి కాల్పులకు తెగబడింది. భారత సైన్యం అప్రమత్తమై సమర్థంగా తిప్పికొట్టింది.

    (ఏప్రిల్‌ 25-26) అర్ధరాత్రి మరోమారు కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి పలు పోస్టుల నుంచి పాక్‌ ఆర్మీ సేనలు కాల్పులు జరిపినట్లు ప్రకటించారు. గురువారం(ఏప్రిల్‌ 24-25) అర్ధరాత్రి వేళ కూడా ఎల్ఓసీ వద్ద పాక్‌ కాల్పులు జరిపింది.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...