ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMla Laxmi Narayana | మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    Mla Laxmi Narayana | మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Mla Laxmi Narayana | ఉమ్మడి జిల్లా నూతన ఇన్​ఛార్జి మంత్రిగా నియమింపబడ్డ మంత్రి సీతక్కను (Minister Seethakka) ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీఆర్ రోడ్స్​కు (MLA PR Roads) అదనపు నిధులు కేటాయించాలని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రి సీతక్కను ఆయన కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్​ నాయకులు తెలిపారు.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం.. ఎస్సైపై సస్పెన్షన్​ వేటు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....