ePaper
More
    HomeతెలంగాణPCC Chief | ఫోన్​ ట్యాపింగ్ కేసు​పై పీసీసీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

    PCC Chief | ఫోన్​ ట్యాపింగ్ కేసు​పై పీసీసీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: PCC Chief | ఫోన్​ ట్యాపింగ్(Phone Tapping)​ వ్యవహారంలో పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్​ కుమార్​ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా మహేష్ కుమార్ గౌడ్ స్టేట్‌మెంట్​ను మంగళవారం సిట్ అధికారులు(Sit Officers) రికార్డు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ లిస్ట్​లో సీఎం రేవంత్(CM Revanth) సహా 650 మందికిపైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయని తెలిపారు.రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.

    PCC Chief | మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో ఫోన్లు ట్యాప్

    మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారని మహేశ్​ కుమార్​ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud)​ వ్యాఖ్యానించారు. మా ఫోన్లు ట్యాప్ అయినట్లు అనుమానం రావడంతో గతంలో ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. వేల మంది నాయకుల ఫోన్లను ట్యాప్​ చేశారన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మా ఫోన్లు ట్యాప్ చేయడమే కారణమని ఆరోపించారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)​, మంత్రి కేటీఆర్(Minister KTR)​లు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ శిక్షార్హులని పేర్కొన్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...