ePaper
More
    HomeతెలంగాణHyderabad | జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత

    Hyderabad | జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad | జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నాయకులు(BJP Leaders) కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు. నగర సమస్యలపై అధికారులను నిలదీసేందుకు బీజేపీ కార్పొరేటర్లు(BJP corporators), నేతలు భారీగా తరలివచ్చారు. దీంతో జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌(GHMC Office) దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు కార్యకర్తలు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు(Hyderabad Police) అడ్డుకోవడంతో జీహెచ్‌ఎంసీ ప్రధాన గేటు ముందు బైఠాయించి బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...