ePaper
More
    HomeతెలంగాణSecunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్​ మృతి

    Secunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్​ మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Secunderabad | ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతో జిమ్​ కోచ్(Gym coach)​ మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్​లో చోటు చేసుకుంది. రీసాల్​బజార్‌(Risal Bazaar)లో నివాసం ఉండే జ్ఞానేశ్వర్​ జిమ్​ కోచ్​గా పనిచేస్తున్నాడు. ఆయన ఆదివారం సాయంత్రం బిర్యానీ తిన్నాడు. అనంతరం ఛాతిలో నొప్పి రావడంతో స్థానికంగా ఉండే ఆర్​ఎంపీ క్లినిక్‌కు వెళ్లాడు. అయితే గ్యాస్ట్రిక్‌ సమస్య(Gastric problem) అని చెప్పి సదరు ఆర్​ఎంపీ ఇంజెక్షన్‌ ఇచ్చి పంపించాడు.

    క్లినిక్‌ నుంచి ఇంటికి వెళ్లిన కాసేపటికే జ్ఞానేశ్వర్‌ కుప్పకూలాడు. వెంటనే కంటోన్మెంట్​ ఆస్పత్రికి (Cantonment Hospital) తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో క్లినిక్‌ వద్ద జ్ఞానేశ్వర్‌ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆర్​ఎంపీ నిర్లక్ష్యంతోనే(RMP Negligence) మృతి చెందాడని ఆరోపించారు. ఈ మేరకు సదరు ఆర్​ఎంపీని బొల్లారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...