ePaper
More
    HomeజాతీయంAir India | త్రుటిలో తప్పిన మరో విమాన ప్రమాదం

    Air India | త్రుటిలో తప్పిన మరో విమాన ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India |మరో విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) ఘటన మరువకముందే మరో ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయి 270మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో ఎయిర్​ ఇండియా (Air India) విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది.

    ఉత్తర ప్రదేశ్​ (Uttar Pradesh) నుంచి కోల్​కతా (Kolkara) వెళ్లాల్సిన ఎయిర్​ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఘజియాబాద్‌లోని హిండన్​ విమానాశ్రయం నుంచి బయలుదేరే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్ వే పైనే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాన్ని పైలెట్​ నిలిపివేశారు. దీనిపై ఎయిర్​ ఇండియా స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా విమానం ఆలస్యంగా నడిచినట్లు సంస్థ తెలిపింది. ప్రయాణికులకు ఉచిత రీషెడ్యూలింగ్, టికెట్​ రద్దు చేసుకుంటే.. పూర్తి డబ్బులు వాపస్​ ఇస్తామని ప్రకటించింది.

    READ ALSO  Jammu Kashmir | జమ్మూకశ్మీర్​లో వరద బీభత్సం.. ఇద్దరు సైనికుల మృతి

    కాగా అహ్మదాబాద్​ విమాన ప్రమాదంలో ఎంతో మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఫ్లైట్​లో ఉన్న 242 మంది ఒకరు మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు. మిగతా వారు అందరు మరణించారు. విమానం బీజే మెడికల్​ కాలేజీ హాస్టల్​ భవనంపై కూలడంతో అందులోని విద్యార్థులు సైతం చనిపోయారు.

    Latest articles

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గ పోరు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి  సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...

    Meenakshi Natarajan | శ్రమదానం చేసిన మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | ప్రజాహిత పాదయాత్రలో (Prajahitha padayatra) భాగంగా రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​ఛార్జి...

    Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే...

    More like this

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    Banswada | బాన్సువాడలో మరోసారి బయటపడ్డ వర్గ పోరు

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి  సీతక్క (Ministser Seethakka) పర్యటనలో భాగంగా బాన్సువాడలో...

    Meenakshi Natarajan | శ్రమదానం చేసిన మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | ప్రజాహిత పాదయాత్రలో (Prajahitha padayatra) భాగంగా రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​ఛార్జి...