ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | మిత్రుడి కుటుంబానికి ఆర్థికసాయం

    Bodhan | మిత్రుడి కుటుంబానికి ఆర్థికసాయం

    Published on

    అక్షరటుడే, బోధన్‌: Bodhan | ఎడపల్లి మండలం జానకంపేట్‌కు (janakampet) చెందిన సంజీవ్‌ ఇటీవల మృతి చెందాడు. దీంతో అతని చిన్ననాటి మిత్రులు అతని కుటుంబానికి ఆర్థికసాయం అందజేశారు. 1998–99 బ్యాచ్‌ పదో తరగతి మిత్రులు తమవంతుగా రూ.20,500 నగదు, నిత్యావసర సరుకులు శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో అస్లాం ఖాన్, శ్రవణ్‌ కుమార్, రాజ్‌ కుమార్, శ్రీనివాస్, మురళి, భాస్కర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Gandhi Gunj | ఆదివారం గాంధీ గంజ్​లో బోనాలు

    Latest articles

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    Special Officers | ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పది జిల్లాలకు...

    More like this

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...