ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Collector Vinay Krishna Reddy | ‘భూభారతి’కి ప్రాధాన్యమివ్వాలి

    Collector Vinay Krishna Reddy | ‘భూభారతి’కి ప్రాధాన్యమివ్వాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Collector Vinay Krishna Reddy | భూభారతి (Bhubarathi) దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం నిజామాబాద్ ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను పరిశీలిస్తూ నిర్ణీత గడువులోపు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉంటే సకాలంలో సులభంగా దరఖాస్తులను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

    Collector Vinay Krishna Reddy | రైతునేస్తం కార్యక్రమానికి సిద్ధం చేయాలి

    ప్రభుత్వ ఈనెల 16న నిర్వహించనున్న రైతు నేస్తం (Raithu Nestham) కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని రైతు వేదికలను ముస్తాబు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం డిచ్​పల్లి మండలం నడిపల్లి, మోపాల్ మండల కేంద్రంలో రైతు వేదికలను సందర్శించారు. ప్రతి రైతువేదికలో నీటి వసతి, టాయిలెట్, సరిపడా ఫర్నిచర్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రైతులతో ముఖాముఖి జరుపుతారని తెలిపారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...