ePaper
More
    Homeక్రైంNizamabad City | రూ. 45 లక్షల ఏటీఎం సొమ్ముతో ఉద్యోగి పరార్​..?

    Nizamabad City | రూ. 45 లక్షల ఏటీఎం సొమ్ముతో ఉద్యోగి పరార్​..?

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | ఏటీఎం మిషన్లలో డిపాజిట్​ చేయాల్సిన రూ.45 లక్షలతో సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగి పరారైనట్లు తెలుస్తోంది.

    నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో (Yellammagutta) ఉన్న ఓ ఏజెన్సీలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులు ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్​ చేసేందుకు సదరు ఏజెన్సీకి అప్పగిస్తారు. అయితే ఓ ప్రైవేట్​ బ్యాంక్​కు చెందిన సుమారు రూ.45 లక్షలను బోధన్​లోని ఏటీఎంలలో డిపాజిట్​ చేయాల్సి ఉంది. కాగా.. ఆ డబ్బును సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగి ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై నాలుగో టౌన్​ పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

    More like this

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్​ ఆమోదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్​డేట్​ వచ్చింది. బీసీ...

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం...

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును...