ePaper
More
    HomeతెలంగాణBhubarathi | భూభారతితో రైతులకు ప్రయోజనం

    Bhubarathi | భూభారతితో రైతులకు ప్రయోజనం

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి:Bhubarathi | భూభారతి పోర్టల్‌తో రైతుల భూ సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) అన్నారు. శుక్రవారం ఇందల్వాయి రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూ రికార్డుల్లో తప్పులుంటే పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం(State Government) భూభారతి చట్టం తెచ్చిందన్నారు. దీంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతి, తహశీల్దార్‌ వెంకటరావు, ఎంపీడీవో అనంతరావు, సొసైటీ ఛైర్మన్‌ గోవర్ధన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...