ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Vande Bharat Train | ‘వందేభారత్’లో సాంకేతిక లోపం.. నిలిచిన రైలు

    Vande Bharat Train | ‘వందేభారత్’లో సాంకేతిక లోపం.. నిలిచిన రైలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vande Bharat Train | వందే భారత్​ రైలులో(Vande Bharat) సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా చాలాసేపు రైలు నిలిచిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్​ నుంచి తిరుపతి (Hyderabad to Tirupati) వెళ్తున్న వందేభారత్​ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా సుమారు గంట సేపటికిపైగా రైలు నెల్లూరులో (Nellore) నిలిచిపోయింది. ఏసీ కూడా పని చేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ మేరకు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

    కాగా.. ఇదే రూట్‌లో వందే భారత్ రైలుపై (Vande Bharat train) ఇటీవలకాలంలో కొందరు దుండగులు రాళ్లు వేశారు. ఈ ఘటనలో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన మరువకముందే రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...