ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Bhupathi Reddy | కాళేశ్వరం పేరిట రాష్ట్రాన్ని దోచేశారు..

    Mla Bhupathi Reddy | కాళేశ్వరం పేరిట రాష్ట్రాన్ని దోచేశారు..

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mla Bhupathi Reddy | గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని దోచేసిందని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్​ భవన్(Congress Bhavan)​లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

    కేసీఆర్​ను ఘోష్​ కమిషన్(Ghosh Commission)​ విచారణ కోసం పిలవడంతో ఆయనలో అసహనం కనిపిస్తోందన్నారు. పెండింగ్​ ప్రాజెక్ట్​ల వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే కాంగ్రెస్​ ప్రభుత్వం సబ్​ కమిటీ వేసిందని పేర్కొన్నారు. కాళేశ్వరంపై (Kaleshwaram) కాదనే విషయాన్ని బీఆర్​ఎస్​ నాయకులు గ్రహించాలన్నారు. ఆ ప్రాజెక్ట్​ అవినీతిలో మామా అల్లుళ్లు అడ్డంగా దొరికిపోయారని అని అన్నారు. మరోవైపు కుటుంబ కలహాలతో అసహనానికి గురవుతున్న బీఆర్​ఎస్​ అగ్రనేతలు సీఎంపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని సూచించారు.

    Mla Bhupathi Reddy | విమర్శలు మానకపోతే భౌతికదాడులే..

    ఇప్పటికైనా బీఆర్​ఎస్​​ నాయకులు పేలవమైన ఆరోపణలు మానకపోతే భౌతికదాడులకు సైతం తెగబడతామని ఆయన హెచ్చరించారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండడం చూసిన బీఆర్​ఎస్​ నాయకులకు నిద్రపట్టట్లేదని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అన్యాయం జరిగిందనే విషయాన్ని అధిష్టానానికి విన్నవించడం జరిగిందని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.

    Latest articles

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    More like this

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...