ePaper
More
    Homeజాతీయంplane crash | అంతర్జాతీయ ఇష్యూగా మారిన ఫ్లైట్​ క్రాష్..​ గుజరాత్​కు యూకే దర్యాప్తు బృందం

    plane crash | అంతర్జాతీయ ఇష్యూగా మారిన ఫ్లైట్​ క్రాష్..​ గుజరాత్​కు యూకే దర్యాప్తు బృందం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: plane crash : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad)​లో జరిగిన ఫ్లైట్ క్రాష్​లో 241 మంది చనిపోయారు. ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. మరణించిన వారిలో 169 మంది భారతీయులు(Indians), 52 మంది బ్రిటిషర్స్ Britons, ఏడుగురు పోర్చుగీస్​ Portuguese, ఒక కెనెడియన్​ Canadian ఉన్నారు.

    ఫ్లైట్​ క్రాష్​లో చనిపోయిన వారిలో బ్రిటిషర్స్ కూడా ఉండటంతో ఈ ఘటన అంతర్జాతీయ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో యూకే ప్రభుత్వం స్పందించింది.

    విమాన ప్రమాదంపై సమగ్ర విచారణ జరపడానికి UK తమ దర్యాప్తు బృందాన్ని అహ్మదాబాద్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. వీరు ఇండియాకు చేరుకున్నాక, విమాన ప్రమాదంపై సమగ్రంగా విచారణ చేపట్టనున్నారు. ఈ విషాద సంఘటనలో 52 మంది బ్రిటిష్ జాతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు విషయం అంతర్జాతీయంగా మారింది.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...