ePaper
More
    HomeజాతీయంPlane Crash | అమిత్​ షా కీలక ప్రకటన.. ఆ తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టతన్న...

    Plane Crash | అమిత్​ షా కీలక ప్రకటన.. ఆ తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టతన్న కేంద్ర మంత్రి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Plane Crash : గుజరాత్​(Gujarat)లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 242 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దేశంలోనే అత్యంత దురదృష్టకరమైన ఈ ఘటనలో మృతదేహాల వెలికితీత పూర్తయింది. అనంతరం కేంద్ర మంత్రి అమిత్​ షా(Union Minister Amit Shah) అహ్మదాబాద్ లో ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

    గుజరాత్​(Gujarat) విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికుడిని కలిసినట్లు కేంద్ర మంత్రి అమిత్​ షా తెలిపారు. కిందపడ్డ విమానం పేలిపోవడంతో ప్రయాణికులకు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీసే పని పూర్తయినట్లు తెలిపారు.

    డీఎన్‌ఏ పరీక్షల(DNA tests) తర్వాతే మృతుల సంఖ్యపై అధికారికంగా ప్రకటన చేస్తామన్నారు. ఇందుకు వెయ్యికి పైగా డీఎన్‌ఏ టెస్టులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గుజరాత్‌లోనే వీలైనంత త్వరగా డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. మృతుల తరఫున కేంద్రం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం ప్రకటించే అవకాశం ఉంది.

    Latest articles

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతా(Delhi-NCR areas)ల్లోని దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అంశంపై...

    Fake Police Station | తెరపైకి మరో మోసం.. ఏకంగా పోలీస్ స్టేషన్​నే పెట్టేశారు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రపంచంలో ఎక్కడా లేని వింత వింత మోసాలు ఉత్తర్​ప్రదేశ్​(Uttar Pradesh)లో వెలుగుచూస్తున్నాయి. మొన్న నకిలీ రాయబార...

    SSC exams | పాత పద్ధతిలోనే 10 పరీక్షలు.. ఇంటర్నల్​ మార్కులపై ఏం నిర్ణయించారంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను (TG SSC Exams) పాత పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ (Telangana...

    AP Mega DSC Results | ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల

    అక్షరటుడే, అమరావతి : AP Mega DSC Results : ఆంధ్రప్రదేశ్​లో మెగా డీఎస్సీ-2025 ఫలితాలను సర్కారు విడుదల...

    More like this

    Supreme Court | పెరిగిపోయిన వీధి కుక్కలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: ఢిల్లీ - ఎన్సీఆర్​ ప్రాంతా(Delhi-NCR areas)ల్లోని దారులపై వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ అంశంపై...

    Fake Police Station | తెరపైకి మరో మోసం.. ఏకంగా పోలీస్ స్టేషన్​నే పెట్టేశారు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రపంచంలో ఎక్కడా లేని వింత వింత మోసాలు ఉత్తర్​ప్రదేశ్​(Uttar Pradesh)లో వెలుగుచూస్తున్నాయి. మొన్న నకిలీ రాయబార...

    SSC exams | పాత పద్ధతిలోనే 10 పరీక్షలు.. ఇంటర్నల్​ మార్కులపై ఏం నిర్ణయించారంటే..!

    అక్షరటుడే, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను (TG SSC Exams) పాత పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ (Telangana...