ePaper
More
    Homeక్రైంPharma City | ఫార్మాసిటీలో విషవాయువులు లీక్​.. ముగ్గురి మృతి

    Pharma City | ఫార్మాసిటీలో విషవాయువులు లీక్​.. ముగ్గురి మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pharma City | ఆంధ్ర ప్రదేశ్​లోని అనకాపల్లి (Anakapalli) జిల్లాలో ఘరో విషాదం చోటు చేసుకుంది. జేఎన్​ ఫార్మా సిటీ (JN Pharma City)లో విషవాయువులు లీకై ముగ్గురు మృతి చెందారు.

    పరవాడ మండలం జేఎన్ ఫార్మా సిటీలో గల సాయిశ్రేయాస్ ఫార్మా (SS Pharma) కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ విషవాయువులు లీక్​ అయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో పరిమి చంద్రశేఖర్ (సేఫ్టీ మేనేజర్, తెలంగాణ), సరగడం కుమార్ (సేఫ్టీ ఆఫీసర్, మునగపాక, అనకాపల్లి), మరో కార్మికుడు బైడూ భైసాల్ (హెల్పర్, బోడెన్, ఒడిశా)గా గుర్తించారు.

    ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    More like this

    SBI Notification | ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Notification | బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌...

    Prices fallen drastically | కేజీ ఉల్లి రూ. 1.50.. టమాట రూ. 2.. భారీగా పడిపోయిన ధరలు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prices fallen drastically : దేశమంతటా టమాట Tomato, ఉల్లి Onion ధరలు భగ్గుమంటుంటే.. ఆంధ్రప్రదేశ్...

    Vice President | ఉప రాష్ట్ర‌ప‌తిగా రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణ స్వీకారం.. అభినందించిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | భారతదేశ 15వ ఉప రాష్ట్ర‌ప‌తిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ శుక్ర‌వారం...