ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​ACP Raja Venkat Reddy | బైక్​ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

    ACP Raja Venkat Reddy | బైక్​ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ACP Raja Venkat Reddy | వరుస బైక్​చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి తన కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. బాన్సువాడ (Banswada) మండలం సోమేశ్వర్ గ్రామానికి చెందిన పిట్ల మొగులయ్య గత నెల 19న నగరంలోని ఆర్టీసీ బస్టాండ్​లో బైకు చోరీకి గురైందని వన్ టౌన్ పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.

    బుధవారం బోధన్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారిని విచారించగా బోధన్ పట్టణానికి చెందిన మాలోతు రమేష్, కటం రవిలుగా గుర్తించారు. వారు బైకు చోరీలకు పాల్పడినట్లు గుర్తించడంతో పాటు వారి వద్ద నుంచి చోరీలకు పాల్పడిన ఆరు బైక్​లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...