ePaper
More
    Homeక్రైంRajasthan | విహార యాత్రలో విషాదం.. నదిలో మునిగి 8 మంది మృతి

    Rajasthan | విహార యాత్రలో విషాదం.. నదిలో మునిగి 8 మంది మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajasthan | ఈత సరదా ప్రాణం తీసింది. సరదాగా మిత్రులతో కలిసి విహార యాత్రకు వెళ్లి నదిలో మునిగి ఎనిమిది మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్ (Rajasthan )​ రాష్ట్రంలో మంగళవారం చోటు చేసుకుంది.

    రాజస్థాన్​లోని జైపూర్​ ఘాట్​గేట్​, హసన్​పుర ప్రాంతానికి చెందిన టోంక్​ జిల్లా బనాస్ నది (banas river) వద్దకు విహార యాత్రకు వచ్చారు. ఇందులో నుంచి 11 మంది సరదా ఈత కొడదామని నదిలో దిగారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లడంతో వారు మునిగిపోయారు. ఒడ్డున వారు గమనించి స్థానికుల సాయంతో ముగ్గురిని కాపాడారు. ఎనిమిది మంది నీట మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...