ePaper
More
    HomeజాతీయంMUDA Scam | సీఎం సిద్ధరామయ్యకు షాక్​.. ముడా స్కామ్​లో ఈడీ దూకుడు.. 92 ప్లాట్ల...

    MUDA Scam | సీఎం సిద్ధరామయ్యకు షాక్​.. ముడా స్కామ్​లో ఈడీ దూకుడు.. 92 ప్లాట్ల అటాచ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MUDA Scam | ముడా స్కామ్​లో ఈడీ(ED) దూకుడు పెంచింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూముల కేటాయింపు కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం సతీమణి నుంచి ముడా భూములు సేకరించి ప్రత్యామ్నాయంగా మైసూరు(Mysore)లో విలువైన భూములు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఈడీతో పాటు, లోకాయుక్త దర్యాప్తు జరుపుతున్నాయి. ఈ కేసులో భాగంగా ఈడీ రూ.100 కోట్ల విలువైన 92 ప్లాట్లను తాజాగా అటాచ్​ చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో రూ.400 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్​ చేయడం గమనార్హం.

    Latest articles

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతోంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    More like this

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతోంది. పార్టీలు, పబ్​లు అంటూ...