ePaper
More
    HomeతెలంగాణBRS Silver Jubilee | వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెయ్యి మందితో పాదయాత్ర

    BRS Silver Jubilee | వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెయ్యి మందితో పాదయాత్ర

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్:BRS Silver Jubilee | వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ(BRS silver jubilee) సభకు వెయ్యి మంది విద్యార్థి, యువత పాదయాత్ర ప్రారంభించారు. సిద్దిపేట(Siddipet) నియోజకవర్గం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం నుంచి విద్యార్థి, యువత పాదయాత్ర చేపట్టారు.

    అమరవీరులకు నివాళులు అర్పించి, పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terrorist)లో మరణించిన వారికి 2 నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.

     

    More like this

    Kerala Government | కేరళ ప్ర‌భుత్వం వినూత్న పథకం.. ఖాళీ ప్లాస్టిక్ మద్యం సీసాకు రూ. 20 వాపసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala Government | పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేరళ ప్రభుత్వం మరో కొత్త ప్రయోగానికి...

    Stock Markets | లాభాల బాటలో మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను టచ్‌ చేసిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం, ఐటీ సెక్టార్‌(IT...

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...