ePaper
More
    HomeతెలంగాణCM Revanth | కేసీ వేణుగోపాల్​తో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

    CM Revanth | కేసీ వేణుగోపాల్​తో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal)​తో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) అనంతరం రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. సుమారు గంటపాటు వీరు ఇద్దరు సమావేశం అయ్యారు. ముగ్గురు కొత్త మంత్రులుగా ప్రమాణం చేయడంతో వారికి ఏ శాఖలు కేయించాలనే అంశంపై చర్చించారు.

    మంత్రి పదవులు దక్కని వారు ప్రస్తుతం అలకబూనారు. ఈ క్రమంలో మరో మూడు మంత్రి పదవుల భర్తీపై సైతం వారు చర్చించినట్లు సమాచారం. అలాగే పీసీసీ కార్యవర్గం కూర్పు, కార్పొరేషన్‌ ఛైర్మన్​ పదవుల భర్తీ గురించి సీఎం కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...